న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. ఐరోపా సమాఖ్య(యూరోపియన్ యూనియన్-ఈయూ) పార్లమెంటులో ఇటీవల భారత్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానాన్ని తీసుకొచ్చి విషయాన్ని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ రాజ్యసభలో ప్రస్తావించారు. భారతదేశం తన అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/383llR8
Wednesday, February 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment