న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. ఐరోపా సమాఖ్య(యూరోపియన్ యూనియన్-ఈయూ) పార్లమెంటులో ఇటీవల భారత్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానాన్ని తీసుకొచ్చి విషయాన్ని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ రాజ్యసభలో ప్రస్తావించారు. భారతదేశం తన అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/383llR8
బ్రెగ్జిట్పై చర్చిస్తే ఊరుకుంటారా?: ఈయూ పార్లమెంట్ తీర్మానంపై వెంకయ్య ఆగ్రహం, హెచ్చరిక
Related Posts:
చెల్లి, తల్లి, ఆలిని తెచ్చింది మీరు కాదా?.. జగన్, సాయిరెడ్డిపై బుద్ధా ఫైర్.. విశాఖలో రాసలీలలంటూ..''సొంత పెళ్లానికి వాట్సాప్ మెసేజ్ పంపాలన్నా జగన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా?'' అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన కామెంట్లపై రాజకీయ దుమారం మరింత ముదిరి… Read More
అమూల్తో ఏపీ సర్కారు ఒప్పందం: అధికారులకు జగన్ ఆదేశాలుఅమరావతి: పాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రముఖ సంస్థ అమూల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ముఖ్య… Read More
జూలై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు.. డీజీసీఏ కీలక ప్రకటన..దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో... జూలై 15 వరకూ ఇంటర్నేషనల్ కమర్షియల్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్… Read More
విషాదం : హైదరాబాద్లో కరోనాతో హెడ్ నర్సు మృతి... 4 రోజుల్లో రిటైర్మెంట్..హైదరాబాద్లో కరోనా వైరస్ సోకిన ఛాతి ఆస్పత్రి హెడ్ నర్సు ఒకరు శుక్రవారం(జూన్ 26) మృతి చెందారు. గాంధీలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఈ నెల 30వ తేదీన… Read More
అమానుషం... కరోనా పేషెంట్ మృతదేహం జేసీబీలో తరలింపు...శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. స్థాన… Read More
0 comments:
Post a Comment