రాజధాని రాష్ట్ర సమస్య కాదు జాతి సమస్య అన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై ఏకపక్షంగా ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధి పేరు చెప్పి.. వికేంద్రీకరణ అంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ ప్రసంగించారు. అయితే మూడు రాజధానులపై ప్రసంగించడం, సీఎం జగన్ను దూషించడంపై వైసీపీ సభ్యులు గల్లా జయదేవ్ ప్రసందానికి అభ్యంతరం తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u9JKWt
వైఎస్ జగన్ తుగ్లక్, రాజధాని రాష్ట్ర సమస్య కాదు, లోక్సభలో గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీల అభ్యంతరం
Related Posts:
సిఆర్పీఎఫ్ జవాన్లపై కశ్మీర్ ముస్లిం పోలీసు కాల్పులు... ? పుకార్లని కొట్టిపారేసిన సీఆర్పిఎఫ్జమ్ము కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 తొలగింపు జరిగి వారం రోజుల గడుస్తున్నా అందరు ఊహించినట్టుగా ఎలాంటీ సంఘటనలు చోటు చేసుకోలేదు. చివరకు బక్రిద్ పండగ కూడ ప్… Read More
కశ్మీర్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: భారత్తో చైనా విదేశాంగ మంత్రిబీజింగ్ : జమ్ము కశ్మీర్ను విభజించడం, అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ కడుపు మండి భారత్ను ప్రపంచ దేశాల ముందు దోషిని చేయాలని భావించి… Read More
ఇంటిని దోచెయ్యడానికి 16ఏళ్లుగా ఎదురుచూసిన ఇల్లాలు..!అదను చూసి భర్త పిల్లల్ని కాదని నగదు నగలుతో జంప్అమరావతి/హైదరాబాద్ : పదహారేళ్లుగా కొనసాగిన వారి వైవాహిక బంధం పది తులాల బంగారంతో తునాతునకలైంది. పెళ్లి చేసుకున్న పదమారేళ్లుగా భర్తను ఎప్పుడు మోసం చేసి ఇ… Read More
నెట్టింట్లో రచ్చ.. అచ్చు ఆయనలాగే ఉన్నా.. ఇతనే మరి..!హైదరాబాద్ : ఫేస్ యాప్స్తో యువత ఉక్కిరిబిక్కిరవుతోంది. తమ ముఖకవలికలు ఎట్లుంటున్నాయో చూసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. అదే క్రమంలో రాజకీయనేతలు, సెలబ్రిటీ… Read More
రెండు గుడ్లకు 1700.. సింగిల్ ఆమ్లెట్ జస్ట్ 850.. అరటిపండ్ల లాంటి మరో కథ..!ముంబై : రెండు అరటిపండ్లకు 442 రూపాయల 50 పైసల బిల్లు కథ మరిచిపోకముందే మరో స్టోరీ వెలుగుచూసింది. ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్ నిర్వాకం ఇప్పుడు దేశవ్యాప్… Read More
0 comments:
Post a Comment