కరాచీ: పాకిస్తాన్లో మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. సింధ్ ప్రావిన్స్లోని హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హిందూ పవిత్ర గ్రంథాలకు, విగ్రహాలకు నిప్పు పెట్టారు. సింధ్ ప్రావిన్సులోని ఖైరాపూర్ జిల్లా కుంభ్ అనే ప్రాంతంలోని హిందూ దేవాలయంపై విధ్వంసానికి దిగారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MRucve
పాకిస్తాన్లో హిందూ దేవాలయంపై దుండగుల దాడి, ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని
Related Posts:
చిరంజీవి రాకను స్వాగతిస్తాం- చంద్రబాబుది డబుల్ గేమ్- బీజేపీ నేత విష్ణు కీలక వ్యాఖ్యలు..ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాపు నేతలను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా ప… Read More
పడిపోయిన బీర్.. లిక్కర్ జోరు... తెలంగాణలో 'జులై' మద్యం ఆదాయం ఎంతో తెలుసా..తెలంగాణలో బీర్ల అమ్మకాలు పడిపోయాయి. లిక్కర్ విక్రయాల్లో మాత్రం జోరు తగ్గలేదు. లాక్ డౌన్ ప్రారంభంలో బీర్ల విక్రయాలు బాగానే ఉన్నప్పటికీ... ఆ తర్వాత క్రమ… Read More
లైంగిక వేధింపులు... లొంగట్లేదని ఉద్యోగం నుంచి తొలగింపు... విజయవాడ జీజీహెచ్ సూపరింటెండ్పై కేసు...విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) సూపరింటెండ్ అధికారి నాంచారయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ శుక్రవారం(అగస్టు 8) దిశా … Read More
భద్రాద్రి రామయ్య ఆలయ పూజారికి కరోనా.. మొన్న అయోధ్య పూజారికి కూడా..కరోనా ఎవరినీ వదలడం లేదు. స్వామివార్లను పూజించే అయ్యవార్లను కూడా విడిచిపెట్టడం లేదు. ఇటీవలే అయోధ్య భూమి పూజ చేసే పూజారికి కరోనా వచ్చింది. శిష్యుడు ప్రద… Read More
కోజికోడ్ విమాన ప్రమాదం .. మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్ కు రెస్క్యూ టీంకోజికోడ్ విమాన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరికీ ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేసి, విమాన ప్రమాద ఘటనలో మృతి… Read More
0 comments:
Post a Comment