చెన్నై: దేశవ్యాప్తంగా రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. తొలి గంటలో అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సజావుగా ఆరంభమైనట్లు సమాచారం. ఒకట్రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. సాంకేతిక నిపుణులు వాటిని వెనువెంటనే సరి చేశారు. పలువురు ప్రముఖులు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VOZaHX
Thursday, April 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment