బెంగళూరు: బిల్డర్ ను బెదిరించి రూ. 14 లక్షలు అడ్వాన్స్ గా లంచం తీసుకుంటున్న ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి బెంగళూరు నగరంలోని జయనగర్ లోని కాఫీ డే లో నాగేష్ అనే ఐటీ శాఖ అధికారిని అరెస్టు చేసి రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్నామని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UrOtOl
Thursday, April 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment