అమరావతి: నిర్ణీత కాలంలో ప్రతిష్టాత్మక సంస్ధలను ఏర్పాటు చేసేవిధంగా యుద్ధప్రాతిపదికన కార్యక్రమాలను పూర్తి చేయటం ద్వారా మాలక్ష్మి గ్రూప్ అమరావతి నిర్మాణంలో కీలక భూమికను పోషించడం ముదావహమని సాధారణ పరిపాలనశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ బుధవారం అన్నారు. మాలక్ష్మి గ్రూప్ నేతృత్వంలో అంతర్జాతీయ స్ధాయి విద్యాసంస్ధతో పాటు అయిదు నక్షత్రాల హోటల్ నవ్యాంధ్రలో ఏర్పడనుండటం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MTQUD4
అమరావతిలో కీలక అడుగు: ఫైవ్ స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ స్కూల్...త్వరలో, వసతులు ఇలా
Related Posts:
నిజామాబాద్ లో సంతలో పశువుల్లా ఎంపీటీసీల కొనుగోళ్ళు .. కేసీఆర్ పై ఫైర్ అయిన ఉత్తమ్, రేవంత్నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టిపిసిసి… Read More
విజయ్ మాల్యాను రప్పించేందుకు రహస్య ప్రయత్నాలు-సుప్రీంకు తెలిపిన కేంద్రం...బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తిష్టవేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయ… Read More
జనసేనాని పవన్ను కలిసిన కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. ఏం చర్చించారంటే..?హైదరాబాదు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కలిశారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తమై హైదరాబాదులో ఉన్న కిచ్చ సుదీప్ తన సహ నటుడైన పవర్… Read More
MLA love marriage: ఎమ్మెల్యే @ 39, కాలేజ్ అమ్మాయి @ 19, ఆత్మహత్యాయత్నం, 10 ఏళ్లు లవ్!చెన్నై/ మదురై/ కల్లకురిచి: ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వివాహాలు చేసుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజ్ అమ్మాయిని… Read More
ఖమ్మంలో దారుణం... బాలికపై అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి ..తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోనూ మైనర్ బా… Read More
0 comments:
Post a Comment