తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సై అంటోంది. కాని గెలిచే సీట్లలో మాత్రమే అభ్యర్థులను పోటీలో ఉంచాలని ఆ పార్టీ ముఖ్య నేతలు నిర్ధారించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ రెండు నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం ఉందని, అందుకు ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడిపి నిర్ణయించకున్నట్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BvbiGd
లోక్ సభ కు ఆ రెండు స్థానాలనుండే టీడిపి పోటీ..! గెలుస్తామంటున్న తెలుగు తమ్ముళ్లు..!!
Related Posts:
విషాదం : మరికొద్ది గంటల్లో పెళ్లి... ఇంతలోనే వరుడి మృతి... బలితీసుకున్న కరోనా..?మరికొద్ది గంటల్లో పెళ్లి... కుటుంబమంతా ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు... పెళ్లి కొడుకును ముస్తాబు చేశారు... ఇక వధువు ఇంటికి వెళ్లి పెళ్లి జరగడమే తరువా… Read More
అక్కడ లీటర్ పెట్రోల్ రూ.104: కొన్ని అద్భుతాలు అలా జరిగిపోతుంటాయంతేన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల పెరుగుదల యథేచ్ఛగా కొనసాగుతోంది. వాటి రేట్ల పెరుగుదలకు బ్రేక పడట్లేదు.… Read More
యాస్పై మోదీ పోరు: తుపాను సన్నద్ధతపై ప్రధాని సమీక్ష -ఐదు రాష్ట్రాల్లో అప్రమత్తతఇటీవల అరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్తే తుపాను పశ్చిమ తీర రాష్ట్రాల్లో మిగిల్చిన నష్టం అంచనాలు పూర్తిగా వెలువడకముందే, తాజాగా తూర్పున ఉన్న బంగాళాఖాతంలో… Read More
Anandayya వైద్యానికి మందుకు అండగా చిల్కూర్ ఆలయం: గ్లోబలైజ్ చేయాలంటోన్న ప్రధాన అర్చకుడుహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచం మొత్తం మల్లగుల్లాలు పడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నానిక… Read More
కరోనా వేళ... కేసీఆర్కు ప్రభుత్వ వైద్యుల షాక్... సమ్మెకు సిద్దమైన జూడాలు,సీనియర్ డాక్టర్లు...తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వ వైద్యులు షాక్ ఇవ్వబోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టనున్నారు. ఈ నెల 26 నుంచి సమ్మె చేపట్టనున్నట్… Read More
0 comments:
Post a Comment