బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో తమ పార్టీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిందని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కొందురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాల ఉత్సాహంగా ఉన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gy0cnZ
లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవు, మీ అదృష్టాన్ని: కేపీసీసీ క్లారిటీ!
Related Posts:
బాహుబలి ప్యాకేజీలో పేదలకు ఎంతంటే.. వలసకూలీలు, చిన్నరైతులపై నిర్మల ప్రకటన..కరోనా విలయం కారణంగా కుదేలైపోయిన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యా… Read More
13 వేల టన్నుల స్టైరీన్ దక్షిణ కొరియా పంపటానికి మొదలైన తరలింపు ప్రక్రియవిశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి 12 మంది విషవాయువు స్టైరీన్ ధాటికి మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు … Read More
వ్యాక్సిన్ ఆన్ ది వే: కరోనా వ్యాక్సిన్ కోసం గిలియడ్ సంస్థతో హెటిరో డ్రగ్స్ ఒప్పందంన్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందేందుకు వ్యాక్సిన్లు కనిపెట్టే ప్రక్రియలో ఉన్నాయి. అయితే ఇప్ప… Read More
కేసీఆర్..జగన్..ఓ ఎంపీ..!పోతిరెడ్డిపాడు పేరుతో డ్రామా రక్తి కట్టిస్తున్నారన్న రేవంత్ రెడ్డి..!!హైదరాబాద్ : ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు సంబంధించి తీసుకున్న నిర్ణయం అనేక రాజకీయ ములుపులు తిరుగుతోంది. రెం… Read More
మెట్రో రైలు ట్రాక్ లో పడేదెప్పుడు..? వర్క్ ఫ్రం హోం శరాఘాతం కానుందా..?తర్వాత నిర్ణయం ఏంటి...?హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మళ్లీ పట్టాలెక్కి పరుగులు పెట్టనుందా..? నగనంలో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన హైదరాబాదు మెట్రో రైలు ఊహించని ప్… Read More
0 comments:
Post a Comment