అమరావతిః ఎన్నికల ముంగిట్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త చేరికలతో సమరోత్సాహానికి సన్నద్ధమౌతోంది. వైఎస్ఆర్ సీపీలోకి వలసల పర్వం ఊపందుకుంది. వైఎస్ఆర్ సీపీలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న చేరికలో ఒక ఎత్తు కాగా, తెలుగుదేశం పార్టీ మూలస్తంభాల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న దాసరి జైరమేష్ చేరిక మరో ఎత్తు. అంగబలం, అర్థబలమూ ఉన్న నాయకుడు ఆయన.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tnKaEu
`పల్లె` కూడా కదిలి వెళ్తారా? ఆయన మౌనం దేనికి సంకేతం?
Related Posts:
కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!కోయంబత్తూరు: కాలేజ్ విద్యార్థినిపై ఆమె బర్త్ డే రోజు సామూహిక అత్యాచారం చేసిన కేసులో తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు ప్రధాన నిందితుడు మణికందన్ ఫోటోలు… Read More
మోడీ, అమిత్ షాలే ఈ దేశానికి కరెక్ట్: తల ఎగిరిపోతుందని తెలిసినా అంటూ పవన్ కళ్యాణ్హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రెండో రోజు పర్యటనను కూడా తిరుపతిలో కొనసాగిస్తున్నారు. మంగళవారం జనసేన పార్టీ కార్యకర్తలతోపాటు న్యాయవాదుల… Read More
బీచ్ లో కలకలం: ఒడ్డుకు కొట్టుకొచ్చిన సూట్ కేసులో మృతదేహం.. ముక్కలుగా నరికిన వైనం..!ముంబై: సముద్రం ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన బూడిద రంగు భారీ సూట్ కేసు అది. తీరానికి కొట్టుకుని వచ్చిన కొద్ది సేపటికే వీధి కుక్కలు దాని చుట్టు చేరుకోవడం, … Read More
దిశ హత్యకేసు .. తల్లిదండ్రులు మారండి .. మగపిల్లలపై దృష్టి పెట్టండి : హరీష్ రావుదిశ అత్యాచారం, హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు.తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు… Read More
ఫోన్ ట్యాపింగ్ కేసు కలకలం, సీబీఐ చార్జ్ షీట్ లో A2 ఆరోపి ఐపీఎస్ ?, దెబ్బకు దిగిపోయింది!బెంగళూరు: కర్ణాటకలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు చార్జ్ షీట్ సిద్దం… Read More
0 comments:
Post a Comment