Sunday, February 17, 2019

మళ్ళీ పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి .. జయరాం హత్య కేసులో మరో ముగ్గురు అరెస్ట్

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో మొదట రాకేష్ రెడ్డి ఒక్కడే హత్య చేసాడని భావించిన పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయమున్న వారిని విచారిస్తున్నారు పోలీసులు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GS2hdw

Related Posts:

0 comments:

Post a Comment