Sunday, February 24, 2019

పాకిస్తాన్‌కు తీసుకెళ్తాం..విమానాశ్ర‌యాలను వ‌ణికించిన ఫోన్ కాల్ః ప‌రుగులు పెట్టిన అధికారులు

న్యూఢిల్లీః ఒక్క ఫోన్ కాల్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసింది. పౌర విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ అధికారుల‌ను ప‌రుగులు పెట్టించింది. సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) బ‌ల‌గాల‌ను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎయిరిండియా విమానాల‌ను హైజాక్ చేస్తామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఒక‌రు పౌర విమానయాన మంత్రిత్వ‌శాఖ‌కు ఫోన్ చేశాడు. ఎయిరిండియా విమానాలే త‌మ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BSjGQ2

Related Posts:

0 comments:

Post a Comment