సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల ఓటర్లు ఈ దఫా ఓటు వేయనున్నారు. మొత్తం 674మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. నాలుగు దశ ఎన్నికలతో పోలిస్తే ఈ దశలో అత్యధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V0exwg
సజావుగా సాగుతున్న ఐదో విడత పోలింగ్
Related Posts:
రెండు, మూడురోజుల్లో స్థానిక సమరం : 20 లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ఈసీహైదరాబాద్ : తెలంగాణ గట్టు మీద స్థానిక సమరం జరగబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా .. నోటిఫికేషన్ విడుదల ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 18… Read More
అంబటి రాంబాబు షాకింగ్ నిర్ణయం .. కోడెలపై కేసు పెట్టకుంటే నిరాహారదీక్షకు దిగుతాగుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై కేసు నమోద… Read More
నేడు గవర్నర్ ను కలవనున్న జగన్.. ఎందుకంటే ..ఏపీలో ఎన్నికల సమరం ముగిసినా ఇంక యుద్ధవాతావరణం కొనసాగుతుంది. ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ ఏపీని రణరంగం చేస్తున్నారు. ప్రధాన పార్ట… Read More
ఆజంఖాన్పై 72, మేనకాపై 48 గంటల నిషేధం : నోటిదురుసుపై ఈసీ చర్యలున్యూఢిల్లీ : ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న నేతలపై ఎన్నికల సంఘం కొరఢా ఝులిపిస్తోంది. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్, మాయావతి ప్రచారానికి కత్తెర … Read More
బంగారాన్ని పేస్టుగా మార్చి అక్రమ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులుశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం అక్రమ రవాణా అధికారులు ఎంత భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా జరుగుత… Read More
0 comments:
Post a Comment