తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. 2097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో భద్రం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది వేర్వేరు బ్యాలెట్ పేపర్లు ఇస్తున్నారు. ఎంపీటీసీ బ్యాలెట్ పత్రం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/308iDWW
ప్రశాంతంగా సాగుతున్న పరిషత్ పోలింగ్
Related Posts:
కరోనాపై మరో షాకింగ్: రెమ్డెసివిర్ పనిచేయట్లేదు - మరణాలు పెరగొచ్చన్న WHO - గిలిద్ ఖండనవిలయ కాలంలో రోజులు గడుస్తున్నకొద్దీ భారత్ సహా పలు దేశాల్లో కొవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి.. దీంతో వైరస్ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్న… Read More
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్: ఆస్పత్రిలో ఉండగా తెలిసిందంటూ డొనాల్డ్ ట్రంప్న్యూఢిల్లీ: తనకు కరోనా సోకినప్పటికీ తన ఆరోగ్యంలో ఏమీ తేడా లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే, తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున… Read More
చిరాగ్పై చిందులు: సంప్రదింపులు జరపలే, ప్రకాశ్ జవదేకర్ స్పష్టీకరణబీహర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార పర్వంలో నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగారు. నేరుగ… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: అత్యధిక కేసులు, మరణాలు ఏ జిల్లాలోనంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు పెంచుతున్నప్పటికీ కొత్తగా నమోదవుతున్న కేసులు మాత్… Read More
సీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామఏపీ హైకోర్టులోని ఐదుగురు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జి, కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తెలంగాణకు… Read More
0 comments:
Post a Comment