ముంబై: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాద దాడులపై కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు, పార్టీలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ఈ దాడులు జరగడం వెనుక తమకు అనేక సందేహాలు ఉన్నాయని, ఉద్దేశపూరకంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని అంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GzE7oS
ఎన్నికలకు ముందు మత కల్లోలాలు చెలరేగవచ్చు..జర జాగ్రత్త
Related Posts:
అర్దరాత్రి భేటీ : చంద్రబాబు తో రాధా సమావేశం : లగడపాటి రాయబారం..!ముఖ్యమంత్రి చంద్రాబు తో వంగవీటి రాధా అర్దరాత్రి సమావేశం అయ్యారు. కొద్ది రోజుల క్రితం వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా అప్పట్లోనే టిడిపి లో చ… Read More
ఇదేం అవగాహన సర్పంచ్ గారూ ... పల్స్ పోలియో చుక్కలు మీరే వేయించుకుంటారా ?ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఓ సర్పంచ్ ఘనకార్యం చేసింది. చిన్నారులకు పోలియో చుక్కలు మీద అవగాహన కల్పించాలని, తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చె… Read More
దేశం మనదే .. దేహం మనదే .. ఎగురుతున్న జెండా మనదే ... మతాన్ని గెలిచిన అచన్పుల్వామా : పుల్వామా దాడి తర్వాత సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైమానిక దాడులతో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికీ కూడా సరిహద్దులో ఉత… Read More
తూచ్ ..నేనెళ్లట్లెదు .. పార్టీ మార్పుపై చేవెళ్ల చెల్లెమ్మహైదరాబాద్ : పార్టీ మార్పుపై గత కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు చేవెళ్ల చెల్లెమ్మ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సబిత … Read More
నకిలీ IAS ఘనకార్యం..! నిరుద్యోగులే టార్గెట్ గా 6 కోట్ల మోసం..!!హైదరాబాద్ : మోసం చేయడానికి చిత్ర విచిత్ర వేశాలు వేయడంమే కాకుండా ఉన్నత చదువులను, పదవులను కూడా అడ్డం పెట్టుకుంటున్నారు కేటుగాళ్లు. తాను కేంద్ర … Read More
0 comments:
Post a Comment