Wednesday, February 20, 2019

ఎన్నికలకు ముందు మత కల్లోలాలు చెలరేగవచ్చు..జర జాగ్రత్త

ముంబై: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాద దాడులపై కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు, పార్టీలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ఈ దాడులు జరగడం వెనుక తమకు అనేక సందేహాలు ఉన్నాయని, ఉద్దేశపూరకంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని అంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GzE7oS

Related Posts:

0 comments:

Post a Comment