కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కర్నులులో పర్యటించారు. రోడ్డు షో నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తాను ఒక కులాన్ని నమ్ముకొని, ఓ ప్రాంతాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. కులాల గోడలు బద్దలు కొట్టేందుకు వచ్చానని చెప్పారు. కొండారెడ్డి బురుజు నుంచి చెబుతున్నానని, జనసేన లేకుండా ఇక ముందు తెలుగు రాజకీయాలు ఉండవని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GJo5sP
రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్
Related Posts:
కరోనా: ఏపీ-తెలంగాణ సరిహద్దులో టెన్షన్.. పోటాపోటీగా కూలీల అడ్డగింత..కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో లాక్డౌన్ను మే 17 వరకూ పొడిగించిన కేంద్రం.. అదే సమయంలో కీలక సడలింపులు కూడా ప్రకటించింది. ఇతర రాష్ట్రాల… Read More
ఏపీలో లాక్ డౌన్ ఉల్లంఘనలు- పోలీసులకు ఛాలెంజ్ లు- వైసీపీ, టీడీపీ పోటాపోటీ...ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలవుతున్నా రాజకీయ నేతలకు మాత్రం నిబంధనలు పట్టడం లేదు. కనీసం సామాజిక దూరం నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగ… Read More
సాహో ‘ఆర్మీ సింగం’ కల్నల్ అశుతోష్ శర్మ.. ప్రజల్ని కాపాడబోయి వీరమరణం.. ఐదేళ్లలో తొలిసారి ఇలా..కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ సిబ్బందికి గౌరవసూచకంగా ఇండియన్ ఆర్మీ ఇవాళ దేశమంతటా ఆయా ఆస్పత్రులపై పూలవర్షాన్ని కురిపించింది. ఆ ఆనందాన్ని అనుభవించేలోపే ఆర్… Read More
వార్నీ.. ఇతగాడు క్వారంటైన్ కోసం ఏ స్థలం చూసుకున్నాడో తెలిస్తే అవాక్కవుతారు..!ఒర్లాండో: కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరైతే హోంక్వారంటైన్లో ఉంటున్నారు. ఇదిలా ఉంట… Read More
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టేనా?: 82 నుంచి దశలవారీగా: కొత్తగా 58 మందికి పాజిటివ్అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా నమోదవుతోన్న డేటాను పరిశీలిస్తే.. కొత్తగా నమోదవుత… Read More
0 comments:
Post a Comment