బెంగళూరు: ప్రేమించిన యువతి దూరం అయ్యిందని జీవితంపై విరక్తి చెందిన యువకుడు వేగంగా వెలుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని బయ్యప్పనహళ్ళి రైల్వేస్టేషన్ పరిధిలో జరిగిందని పోలీసులు తెలిపారు. బయ్యప్పనహళ్లిలోని కార్మల్ రాయ్ ప్రాంతంలో శివమూర్తి (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వర్తురూకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. శివమూర్తి ప్రేమను యువతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BTfCPF
ప్రియురాలు దూరం అయ్యిందని రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య, నిశ్చితార్థం!
Related Posts:
వైసిపి, బీజేపి చర్యల వల్ల లాభం ఎవరికి.. నష్టం ఎవరికి..? ఏపిలో టీడిపి పరిస్థితి మారనుందా..?అమరావతి/హైదరాబాద్ : ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా మరే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. పోలవరం టెండర్… Read More
నాన్న పార్టీ మారినా నేను మారను అన్న టీజీ వెంకటేష్ తనయుడు భరత్ .. ఎందుకంటేఏపీలో పార్టీ ఫిరాయింపుల కలకలం రేగింది. చంద్రబాబు యూరప్ టూర్ వెళ్ళగానే రాజ్య సభ సభ్యులు నలుగురు బీజేపీలోకి జంప్ అన్నారు. టీడీపీ రాజ్యసభాపక్షాన్ని విలీన… Read More
జగన్ పోలవరం కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారు :దేవినేనివైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమా. ఏపీ సీఎం జగన్ పోలవరంలో కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారని మాజీ మంత్రి దే… Read More
ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్బిజెపిలోకి వెళ్లేందుకు ఆసక్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా చౌదరితో… Read More
అప్రమత్తమైన గంటా..! పార్టీ మారడం లేదని వివరణ..!!విశాఖ/హైదరాబాద్ : టీడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారానికి … Read More
0 comments:
Post a Comment