Saturday, April 13, 2019

మరోసారి ఫైనల్ లెక్క , ఎన్నికల శాతాలను ప్రకటించిన ఈసీ

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఎన్నికల కమిషన్ నిన్న పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ శాతాన్ని తాత్కలికంగా ప్రకటించారు.ఈనేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 62.25 శాతంగా పోలైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ కొన్ని తేడాలు కూడ వచ్చాయి.దీంతో నేడు మరోసారి ఎన్నికల కమీషన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KzgjVb

Related Posts:

0 comments:

Post a Comment