తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఎన్నికల కమిషన్ నిన్న పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా లోక్సభ స్థానాల్లో పోలింగ్ శాతాన్ని తాత్కలికంగా ప్రకటించారు.ఈనేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 62.25 శాతంగా పోలైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ కొన్ని తేడాలు కూడ వచ్చాయి.దీంతో నేడు మరోసారి ఎన్నికల కమీషన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KzgjVb
Saturday, April 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment