Monday, February 25, 2019

`మీరు నిజంగా పఠాన్ కు పుట్టిన బిడ్డవే అయితే`..: మోడీ: `ఎస్..నేను పఠాన్ బిడ్డనే..`: ఇమ్రాన్

ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా ఉగ్రదాడిలో తమ ప్రమేయం ఏదీ లేదంటూ పాకిస్తాన్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. పుల్వామా ఉగ్రదాడిని తమ నెత్తిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U2Cbs1

Related Posts:

0 comments:

Post a Comment