విజయవాడ/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వంతో పాటు చంద్రబాబు పై ప్రతిపక్ష పార్టీ పక్కా మైండ్ గేమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపి కి చెందిన ప్రముఖ నేతలందరూ చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారని నిర్ధారిస్తున్నారు. ఓటమి బాధతో చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, టెక్నాలజీని అపహాస్యం చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZBLqs
చంద్రబాబు పై ప్రతిపక్షం ముప్పేట దాడి..! త్వరలో మాజీ కావటం తథ్యమంటోన్న వైసీపి..!!
Related Posts:
అమరావతి చుట్టు పక్కల స్థలాలు కొనొద్దు..!కొంటే పూర్తి బాద్యత మీదే అంటున్న ఎమ్మెల్యే ఆర్కే..!!అమరావతి/హైదరాబాద్ : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడ కూడా భూము… Read More
వారణాసిలో మోడీ సంకేతాలు: ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోన్న బీజేపీభారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్… Read More
పోలవరం పనుల్లో స్థంభన..! ప్రభుత్వం ఎప్పుడు చూపుతుందో కరుణ..!!అమరావతి/హైదరాబాద్ : పోలవరం పనులు స్థంభించాయి. అదికారుల్లో కూడా ఏదో తెలిచని ప్రతిష్టంభన నెలకొంది. కొన్ని రోజుల క్రితం వరకు అక్కడ నిత్యం సందడే సందడి.. ర… Read More
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన తప్పదా..? గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..!!బెంగళూరు : తుఫాన్ వచ్చే ముందు సమ్మగా ఉన్నట్టు .. ఒక్కసారిగా ఎమ్మెల్యేల రాజీనామా కర్ణాటక రాజీయాన్ని కుదిపేసింది. కాంగ్రెస్-జేడీఎస్కు చెందిన 13 మంది ఎమ… Read More
ఏపీ ఉద్యోగులకు గడ్ న్యూస్ : మధ్యంతర భృతి జీవో వచ్చేసింది: ఈ నెల నుండే వర్తింపు..!ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా చూస్తున్న ఎదురు చూపులు ఫలించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్ష నర్లకు మధ్యంతర భృతి అమలు ఉత్తర్వులు జార… Read More
0 comments:
Post a Comment