అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన టిక్కెట్ కోసం క్రికెటర్ వేణుగోపాల రావు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తదితరులు స్క్రీనింగ్ కమిటీకి ధరఖాస్తులు అందించిన విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VeXqai
పెద్దాపురం టిక్కెట్ కోసం జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి సోదరుడు
Related Posts:
ఫ్లెక్సీల చిచ్చు .. టీడీపీతో కాదు వైసీపీలోనే .. కొట్లాట, కేసునమోదుఏపీలో ఘర్షణలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ సారి ఘర్షణ టీడీపీ , వైసీపీ మధ్య కాదు. వైసీపీ కార్యకర్తల మధ్యే ... రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిల… Read More
మాటంటే మాటే.. చెప్పింది చేస్తాం.. విశాఖలో వైఎస్ఆర్ పెన్షన్ పథకంలో మంత్రి బొత్సవిశాఖపట్నం : టీడీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ చురకలు అంటించారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం మాయమాటలు చెప్పబోదని స్పష్… Read More
శంషాబాద్లో గోల్డే...గోల్డు...!! క్వింటాలుకు పైగా పట్టివేతఎలాంటీ అనుమతులు లేకుండా విదేశాల నుండి తీసుకువస్తున్న సుమారు 150 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కాగా బంగార… Read More
టీడిపి కార్యక్తల జోలికొస్తే సహించేది లేదు..! అనంతపురంలో బాబు హెచ్చరికలు..!!అనంతపురం/హైదరాబాద్: ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా బాట పట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. నేరాలు, ఘ… Read More
బరువు తగ్గేందుకు వెళ్తే.. ఊపిరి తీసేశారు.. ఎక్కడో తెలుసా..!!లాహోర్ : రోగంతోనే, ఇబ్బందితోనే ఆస్పత్రికి వెళ్తాం. అయితే అక్కడ బరువు తగ్గించుకునేందుకు వెళ్లాడు. ఆ వైద్యులు చూశారు. శరీరంలో కొవ్వు తీసేశారు. కొన్నిరోజ… Read More
0 comments:
Post a Comment