Tuesday, July 9, 2019

టీడిపి కార్యక్తల జోలికొస్తే సహించేది లేదు..! అనంతపురంలో బాబు హెచ్చరికలు..!!

అనంతపురం/హైదరాబాద్: ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా బాట పట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలని కోరారు. కడప విమానాశ్రయం నుంచి తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చేరుకొని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xGApTS

Related Posts:

0 comments:

Post a Comment