జాతిపిత మహాత్మాగాంధీని ఎలాగైతే నాథూరాంగాడ్సే హత్య చేశాడో... నాటి ఘటనను తిరిగి గుర్తు చేసి అదేపద్ధతిలో మహాత్ముడి ఫోటోను గన్తో కాల్చిన అఖిలభారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకున్ పాండేను ఆమె భర్తను అలిఘర్ పోలీసులు అరెస్టు చేశారు. తప్పల్లో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను కాల్చడంతో ఐదుగురిని పోలీసులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RIlMHx
గాంధీని మళ్లీ చంపిన పూజాపాండే అరెస్టు
Related Posts:
Wedding dance: పెళ్లిసందడి, డ్యాన్స్ చేస్తూ ప్రాణం వదిలేసిన ఆంటీ, పెళ్లి ఇంట్లో కొన్ని గంటల ముందు!అహమ్మదాబాద్/ గుజరాత్: పెళ్లి ఇంట్లో పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెతో పాటు అందరూ సందడి చేస్తున్నారు. బంధువులు అందరూ పెళ్లి ఇంటికి చేరుకోవడంతో సందడి మొద… Read More
BECILలో భారీ ఉద్యోగ ప్రకటన.. అర్హతలుంటే అప్లయ్ చేయండిబ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఎయిమ్స్ భోపాల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నాన… Read More
ఒకే వేదికపై , ఒకే ముహూర్తానికి కూతురి పెళ్ళితో పాటు తల్లి పెళ్లి .. అరుదైన ఘట్టంఓకే వివాహ వేదిక పై, ఒకే ముహూర్తానికి తల్లి, అలాగే కూతురు తమ జీవిత భాగస్వామిని ఎంచుకొని వివాహం చేసుకోవడం ఆశ్చర్యకరంగా అనిపించినా అలాంటి ఘటనే ఉత్తరప్రదే… Read More
రక్తపుటేరులు పారిన నేలలో సాగునీటి గలగల- అనంతలో టీడీపీ అడ్రసు గల్లంతన్న సాయిరెడ్డిఅనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని హంద్రీనీవా ప్రాజెక్టు కింద నిర్మించిన అప్పర్ పెన్నా ఎత్తిపోతల పథకానికి టీడీపీ … Read More
సముద్ర తీర ప్రాంతాల్లో ఫైటింగ్ .. చీరాలలో టెన్షన్ .. మత్స్యకారుల మధ్య ఘర్షణకు కారణం ఇదే !!ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరం ఉద్రిక్తంగా మారింది. నిన్న వాడరేవు మత్స్యకారులపై, కఠారి వారి పాలెం మత్స్యకారులు దాడి చేశారు . ఒకరిపై ఒకర… Read More
0 comments:
Post a Comment