న్యూఢిల్లీ: లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అవినీతిపరులకు నాడు అండగా ఉంటే, తాము ఆ అవినీతిపరులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంతగా అడ్డుకుంటే తాను అంత దృఢంగా పని చేస్తానని చెప్పారు. సంపూర్ణ మెజార్టీ ఇస్తే ప్రభుత్వం ఎలా పని చేస్తుందే ప్రజలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SGOw7Q
పూర్తి మెజార్టీ ఇస్తే ఎలా ఉంటుందో చూపించాం, మహాత్ముడు-అంబేడ్కర్ ఏమన్నారంటే: మోడీ
Related Posts:
బంపర్ లాటరీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన నిరుపేద కూలీ..కేరళలోని కన్నూర్కి చెందిన ఓ సాధారణ దినసరి కూలీకి రూ.12కోట్ల బంపర్ లాటరీ తగిలింది. రాత్రికే రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతని ఆనందానికి అవధుల్లేవు. గతంల… Read More
ముగ్గురు భర్తల ముద్దుల పెళ్లాం, బిడ్డ తండ్రి ఎవరు ? డీఎన్ఏ పరీక్షలు, పోలీసులకు చుక్కలు, నాలుగో లవర్చెన్నై/రామనాథపురం: ఓ యువతి తన శారీరక సుఖం కోసం ముగ్గురు యువకులను వివాహం చేసుకుంది. ముగ్గురు భర్తల ముద్దల పెళ్లానికి 8 నెలల బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు ఆ బి… Read More
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: అయిదు రోజులే డ్యూటీ..అక్కడే ట్విస్ట్: కేబినెట్ భేటీలో..!ముంబై: ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ప్రభుత్వం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఇక వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలుగా నిర… Read More
హెడ్ క్వార్టర్స్ ఇక్కడా.. సిబ్బంది అక్కడా ఎలా సాధ్యం: ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఏపీ హైకోర్టుఅమరావతి: ఏపీ రాజధాని తరలింపుపై ఆ రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజధాని తరలింపు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ… Read More
Nirbhaya case: కోర్టులో కన్నీటిపర్యంతమైన నిర్భయ తల్లి, న్యాయమూర్తి ఏం చెప్పారంటే..?న్యూఢిల్లీ: తన కూతురుపై హత్యాచారం జరిగి ఏడేళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ దోషులను వెంటనే ఉరిత… Read More
0 comments:
Post a Comment