Sunday, February 17, 2019

పుల్వామా ఉగ్రదాడులు: అమరజవాన్లకు దేశం సెల్యూట్... అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు

గురువారం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత దాడిలో అమరులైన జవాన్లకు మోడీతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అమరుల మృతదేహాలను వారి సొంత గ్రామాలకు తరలించారు. దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. మరో వైపు తన మిగతా కొడుకులను కూడా దేశం కోసం అంకితం ఇచ్చేందుకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GKPlq1

Related Posts:

0 comments:

Post a Comment