ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏపీ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపనున్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XfND5E
మెట్ల మార్గం ద్వారా తిరుమలకు రాహుల్...మార్గ మధ్యలో భక్తులకు పలకరింపు
Related Posts:
ఇకపై రాత్రి 9 గంటల వరకు ఆ ప్రదేశాలు తెరిచే ఉంటాయిదేశంలోని 10 చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు రాత్రి 9 గంటల వరకు అనుమతి ఇస్తూ కేంద్రి సాంకృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆదేశాలిచ్చారు.… Read More
కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ తోనే పూర్వవైభవం..! వీ. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు..!!హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అద్యక్ష పదవికి ప్రియాంక గాంధీ నేతృత్వం వహిస్తేనే పార్టీ అదికారంలోకి వస్తుందనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆల్ ఇండియా … Read More
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన వైఎస్ఎర్సీపీట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైకాప రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశాడు. కాగా ఉదయం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చ… Read More
డబుల్ బెడ్రూమ్ ఇళ్లా మజాకా.. కట్టనే లేదు.. కూలిపోతున్నాయి.!ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అభాసుపాలు అవుతోందా? కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా… Read More
VG Siddhartha Missing: ఆపరేషన్ సిద్ధార్థ: ఒక్కరి కోసం 150 మంది! అయినా దొరకని జాడబెంగళూరు: కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ల అధిపతి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమైన కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. స… Read More
0 comments:
Post a Comment