ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏపీ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపనున్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XfND5E
మెట్ల మార్గం ద్వారా తిరుమలకు రాహుల్...మార్గ మధ్యలో భక్తులకు పలకరింపు
Related Posts:
జమ్మూ, శ్రీనగర్ లకు విమానాల రాకపోకలపై నిషేధం: దారి మళ్లింపు: త్వరలో మరిన్ని నగరాలకు నిషేధం వర్తింపున్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోలేదు.… Read More
జేసీ వర్సెస్ గోరంట్ల మాధవ్ : నాటి వివాదానికి కొత్త ట్విస్ట్ : ఎన్నికల వేళ అనంతలో మరో రగడ..!గతంలో సంచలనం సృష్టించిన ఎంపి జేసి...పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ అంశం..ఇప్పుడు మరో సారి తెర మీద కు వచ్చింది. నాడు నేరుగా మాటల యుద్దంగ సాగా..ఇప్… Read More
యుద్ధం ఆరంభానికి సంకేతమా? ఖాళీ అవుతున్న సరిహద్దు గ్రామాలు: మోహరించిన జవాన్లుశ్రీనగర్: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆరంభమైందా? బడ్గామ్ లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన చాపర్, ఆ వెంటనే పాకిస్తాన్ కు చెందిన ఎఫ్16 విమానం … Read More
ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ... అసలేం జరిగిందంటేతెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒకపక్క ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా తొలి రోజున ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత… Read More
ఇండియాపై విషం కక్కుతున్న పాకిస్థాన్ .. రెండు విమానాలు కూల్చివేశామంటూ ప్రకటనఇస్లామాబాద్ : దయాది పాకిస్థాన్ వైఖరి మాత్రం మారడం లేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ .. నీతిమాలిన కథలు వల్లిస్తూనే ఉంది. పాకిస్థాన్ లో నక్కిన ఉగ్ర మూకల … Read More
0 comments:
Post a Comment