Friday, February 22, 2019

మెట్ల మార్గం ద్వారా తిరుమలకు రాహుల్...మార్గ మధ్యలో భక్తులకు పలకరింపు

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏపీ కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ నింపనున్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XfND5E

Related Posts:

0 comments:

Post a Comment