Wednesday, February 20, 2019

పుల్వామా దాడి: మనమంతా భారతీయులం... రూ.5 కోట్లు విరాళాలు సేకరించిన ఎన్నారై, ఎలాగంటే?

న్యూఢిల్లీ/వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. వీరి కోసం దేశ విదేశాలకు చెందిన వారు, పలు సంస్థలు విరాళాలు ఇస్తున్నాయి.. సేకరిస్తున్నాయి. ఈ ఘటన దేశాన్ని బాధలో నింపింది. ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. సీఆర్పీఎఫ్ కుటుంబాలకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న వివేక్ పటేల్ ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sdt5XV

Related Posts:

0 comments:

Post a Comment