న్యూఢిల్లీ/వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. వీరి కోసం దేశ విదేశాలకు చెందిన వారు, పలు సంస్థలు విరాళాలు ఇస్తున్నాయి.. సేకరిస్తున్నాయి. ఈ ఘటన దేశాన్ని బాధలో నింపింది. ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. సీఆర్పీఎఫ్ కుటుంబాలకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న వివేక్ పటేల్ ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sdt5XV
పుల్వామా దాడి: మనమంతా భారతీయులం... రూ.5 కోట్లు విరాళాలు సేకరించిన ఎన్నారై, ఎలాగంటే?
Related Posts:
Citizenship Bill:నాడు కశ్మీర్లో..నేడు అస్సాంలో, తుపాకీ నీడలో ఈశాన్యంగౌహతి: పౌరసత్వ సవరణ బిల్లు అస్సాం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. విద్యార్థి సంఘాలు బిల్లుకు వ్యతిరేకంగ… Read More
మద్యం పై తెలంగాణ బీజేపి యుద్దం..! దశలవారీగా నిషేదించాలంటున్న డీకే అరుణ..!!హైదరాబాద్ : తెలంగాణలో మరో ఉద్యమానికి బీజం పడుతోంది. సమాజంలో యువత చెడిపోడానికి, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోడానికి విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న మద్యం… Read More
హిందూత్వ ఎజెండే ముఖ్యం, వ్యవస్థలను లెక్కచేయని మోడీ సర్కార్, పీ చిదంబరం ఫైర్పౌరసత్వ సవరణ బిల్లుతో హిందూత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం విమర్శించారు. దేశ పౌరుడికి జన్మత… Read More
citizenship bill: ‘బలమైన నేతలున్నా పాక్ను ఎందుకు నాశనం చేయడం లేదు?’న్యూఢిల్లీ: విపక్షాలు పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. మనది పాకిస్థా అ… Read More
భార్యతో రెండో పెళ్లి, అక్కడే చెల్లెలి మెడలో మూడు ముళ్లు, సర్పంచ్ భార్యకు రెండో పెళ్లి !భోపాల్: భార్యను రెండో పెళ్లి చేసుకున్న భర్త అదే కల్యాణమండపంలో భర్త చెల్లికి మూడు ముళ్లు వేశాడు. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో భార్యతో పాటు ఆమె చెల్ల… Read More
0 comments:
Post a Comment