న్యూఢిల్లీ/వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. వీరి కోసం దేశ విదేశాలకు చెందిన వారు, పలు సంస్థలు విరాళాలు ఇస్తున్నాయి.. సేకరిస్తున్నాయి. ఈ ఘటన దేశాన్ని బాధలో నింపింది. ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. సీఆర్పీఎఫ్ కుటుంబాలకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న వివేక్ పటేల్ ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sdt5XV
పుల్వామా దాడి: మనమంతా భారతీయులం... రూ.5 కోట్లు విరాళాలు సేకరించిన ఎన్నారై, ఎలాగంటే?
Related Posts:
జనసేన తెలంగాణా స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? మీ కామెంట్ ఏంటి ?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యనున్నారా ?తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల పోరులో పోటీ చేసే అ… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి భార్యకు కేసీఆర్ బంపర్ ఆఫర్ .. కారెక్కే కారణం అదేతెలంగాణా రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుండి గులాబీ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. 2014 ఎన్నికల్లో టీడీపీని ఖాళీ చేస్తే , తాజాగా 2018 లో జర… Read More
ఈస్టర్ నాడు ఆరు ప్రార్ధనా స్థలాల్లో బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన కొలంబో ..450 మందికి గాయాలుక్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు . రాజధాని కొలంబో సహా... చాలా చోట్ల వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి . మ… Read More
విమానాశ్రయంలో ప్రసవం: భారతీయ ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన ఇన్ స్పెక్టర్దుబాయ్: అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రసవ వేదనకు గురై, ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ భారతీయ మహిళను, ఆమె బిడ్డను చివరి నిమిషంలో కాపాడారు ఓ దుబాయ్ ఇన్ స్ప… Read More
ఆ ఘనత కేసీఆర్దే..! స్థానిక సంస్థల పోరుకు 'బీసీ' సెగ..! ఎన్నికల వాయిదాకు డిమాండ్హైదరాబాద్ : ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి. బీసీ రిజర్వేషన్ల సెగ మాత్రం చల్లారడం లేదు. రిజర్వేషన్లు పెంచాల్సిందేనంటూ బీసీ నేతలు పోరాడుతున్నా ప్రయోజన… Read More
0 comments:
Post a Comment