క్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు . రాజధాని కొలంబో సహా... చాలా చోట్ల వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి . ముఖ్యంగా కొలంబోలోని మూడు ప్రధాన చర్చిలలో శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో ఎంత మంది చనిపోయిందీ ఇంకా తెలియరాలేదు . ఇప్పటికి 24 మంది మృతి చెందినట్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PngFN7
ఈస్టర్ నాడు ఆరు ప్రార్ధనా స్థలాల్లో బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన కొలంబో ..450 మందికి గాయాలు
Related Posts:
లైంగిక దాడి ముఠా వెనుక తమిళ హీరో ? అన్నాడీఎంకే నుంచి నాగరాజు సస్పెండ్చెన్నై : తమిళనాడులో సంచలనం సృష్టించిన లైంగిక దాడుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ దాడుల వెనుక అన్నాడీఎంకే నేత నాగరాజుతోపాటు తమిళ హీరో ప్రోద్బలం ఉందన… Read More
ఎంత దారుణం..! ఇంట్లోనే మృతదేహం..!ఆస్తి ఇస్తేనే అంత్యక్రియలంటున్న బంధువులు..!!కొత్త గూడెం/హైదరాబాద్ : శవ రాజకీయం అంటే ఇదేనేమో..! ఆస్తిలో వాటా ఇస్తేనే దహన సంస్కారాలు నిర్వహించాలంటూ మృతదేహాన్ని రెండు రోజులుగా ఇంట్లోనే ఉంచి ఇంటి… Read More
యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. కృష్ణావతారంలో ఊరేగిన స్వామి ... నేడు వటపత్ర సాయిగా దర్శనంయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు భక్త జన సందోహం నడుమ చాలా ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలు… Read More
తప్పిదాలే శాపాలు..పవన్ దయాదాక్షిణ్యాల కోసం కామ్రేడ్లు: ఉనికి కోసం పాట్లుఅమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చేనెల ఈ పాటికి పోలింగ్ కూడా పూర్తయి ఉంటుంది. రాజకీయ నేతల భవితవ్యం ఈవీఎంలల్లో నిక్షిప్తమై ఉంటుంది. పోలింగ్ … Read More
నకిలీ IAS ఘనకార్యం..! నిరుద్యోగులే టార్గెట్ గా 6 కోట్ల మోసం..!!హైదరాబాద్ : మోసం చేయడానికి చిత్ర విచిత్ర వేశాలు వేయడంమే కాకుండా ఉన్నత చదువులను, పదవులను కూడా అడ్డం పెట్టుకుంటున్నారు కేటుగాళ్లు. తాను కేంద్ర … Read More
0 comments:
Post a Comment