బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మాణం భయం పట్టుకుంది. అవిశ్వాస తీర్మాణంలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నా ఈనెల 8వ తేదీ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడం ఒక చాలెంజ్ గా మారింది. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని బీజేపీ నాయకులు జోస్యం చెబుతున్నారు. బీజేపీ నాయకులు ఆపరేషన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G8QOae
ఆపరేషన్ కమల, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 40 కోట్లు ఆఫర్, ప్రభుత్వం, కేపీసీసీ, ఆ డబ్బు!
Related Posts:
జగన్ వైసీపీ యుద్ధం ప్రకటించిందా? - హైకోర్టు షాకింగ్ కామెంట్స్ - స్పీకర్పై కేసుకు సీబీఐని రప్పిస్తాంఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, రాష్ట్ర హైకోర్టుకు మధ్య సంబంధాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్నవేళ గురువారం అనూహ్య పరిణామం చ… Read More
ఒక్కరోజు ప్రధాని: సినిమా కాదు నిజంగా - ఫిన్లాండ్ పీఎంగా 16ఏళ్ల బాలిక - సనా మారిన్ సంచలనంశంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు' సినిమా చూసిన వాళ్లకు ‘ఒక్క రోజు సీఎం' కాన్సెప్ట్ పరిచితమే. ఆ మధ్య పలు స్వచ్ఛద సంస్థలు ‘మేక్ ఏ విష్' పేరుతో చిన్న… Read More
MLA love: పెళ్లి కుమార్తెను పిలిపించండి, హైకోర్టు ఆదేశం, ఎమ్మెల్యే పెళ్లి కేసు, ఏం జరుగుతుందో ?చెన్నై/ మదురై/ కల్లకూరిచి: సినిమా స్టైల్లో కాలేజ్ అమ్మాయిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అయోమయంలో పడిపోయాడు. ఇప్పటికే మా క… Read More
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: నేర చరితులకే పెద్ద పీట, భార్యలు, వారసులకు టికెట్లు, ఆర్జేడీనే ముందుపాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలంటే ఇప్పటి వరకు ఎక్కువగా తుపాకులు, గుండాలు, వారసత్వ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. నేర-రాజకీయాల నెక్సస్, వంశ రాజకీయాలు… Read More
రెండోసారి వైరస్ ప్రభావం ఎక్కువే.. తప్పనిసరిగా ఆస్పత్రికి వెళ్లాల్సిందే.. అధ్యయనంకరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. అయితే తాజా అధ్యయనం మరో కొత్త విషయం చెప్పింది. రెండోసారి వైరస్ సోకితే ప్రభావం ఎక్కువే చూపిస్తోం… Read More
0 comments:
Post a Comment