ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, రాష్ట్ర హైకోర్టుకు మధ్య సంబంధాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్నవేళ గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జగన్ సర్కారుకు, హైకోర్టుకు మధ్య ఏదో జరుగుతోందని ఇన్నాళ్లూ మీడియాలో వార్తలు వస్తుండగా.. వైసీసీ కీలక నేతలు తరచూ కోర్టులపై కామెంట్ల చేస్తుండటం చూస్తున్నాం.. కాగా, తొలిసారి ప్రభుత్వంతో విభేధాలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30MEDs6
జగన్ వైసీపీ యుద్ధం ప్రకటించిందా? - హైకోర్టు షాకింగ్ కామెంట్స్ - స్పీకర్పై కేసుకు సీబీఐని రప్పిస్తాం
Related Posts:
కాంట్రాక్టర్ల కోసమే ఆ నిర్మాణాలు.. అప్పుల కుప్పగా రాష్ట్రం.. కేసీఆర్పై మురళీధర్ రావు సెటైర్లుహైదరాబాద్ : కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన తరుణంలో విపక్ష నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చ… Read More
నాకు నీవు..నీకు నేను: జగన్ కాన్వాయ్ కోసం ఆగిపోయిన కేసీఆర్: ఏపీ సీఎం సైతం..!ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకరికి ఒకరు ఏ స్థాయిలో గౌరవించుకుంటున్నారో మరో ఘటన రుజువు చేస్తోంది. ఏపీలో జగన్ విజయం కోసం కేసీఆర్ తన వంతు సహక… Read More
ప్రజా వేదిక కూల్చకుండా ఉండాల్సింది .. టీడీపీ భూస్థాపితం మా లక్ష్యం కాదన్న పురంధరేశ్వరిఏపీలో బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది . టీడీపీ నుండి నలుగురు రాజ్య సభ సభ్యులు పార్టీ వీడి బీజేపీలో చేరారు. ఇక ఆ తర్వాత నుండి బీజేపీలోకి టీడీపీ నేతల… Read More
ట్రిపుల్ రైడింగ్ అంటూ ట్రాఫిక్ చలానా.. తీరా ఫోటో చూస్తే దిమ్మ తిరిగిందిహైదరాబాద్ : కన్ఫ్యూజ్ చేయడం.. కన్ఫ్యూజ్ కావడం మానవ తప్పిదాల్లో సర్వసాధారణం, చాలా సహజం. మనుషులే తప్పులు చేస్తుంటే ఇక మానవ నిర్మిత సాధనాలు ఇంకెన్ని తప్… Read More
ప్రతి రెండు రోజులకు ముగ్గురు మృత్యువాత ..గల్ఫ్ దేశాల్లో ఏపి కార్మీకుల దుస్థితిపోట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళుతున్న కార్మికుల్లో విషాదం చేసుకుంటుంది..పని చేసుకుని కొంత డబ్బు సంపాదిస్తామనే ఆశతో గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారు ప… Read More
0 comments:
Post a Comment