కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. అయితే తాజా అధ్యయనం మరో కొత్త విషయం చెప్పింది. రెండోసారి వైరస్ సోకితే ప్రభావం ఎక్కువే చూపిస్తోందని తేలింది. తక్కువ ప్రభావం చూపిస్తుందనే వాదనకు బలం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యాంటీబాడీస్ ఉన్నప్పటికీ రెండోసారి వైరస్ సోకిన సమయంలో కొందరిలో మొదటిసారి కన్నా ఎక్కువ తీవ్రత కనిపించిందని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lpxwxS
రెండోసారి వైరస్ ప్రభావం ఎక్కువే.. తప్పనిసరిగా ఆస్పత్రికి వెళ్లాల్సిందే.. అధ్యయనం
Related Posts:
ఎన్నికలకు ముందు ఉత్సాహం: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిగ్బాస్ విజేత శిల్పాషిండేముంబై: బిగ్ బాస్ 11 విజేత శిల్పా షిండే మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంజయ్ నిరుపమ్ ఆమెకు … Read More
పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు.. పొత్తుకు రా, బాబును భూస్థాపితం చేస్తా, జగన్పై పోటీ చేస్తా: కేఏ పాల్అమరావతి/ఖమ్మం: కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తానని, పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ… Read More
ఖమ్మం నుంచి పోటీ చేయమంటే రాహుల్ ఏమన్నారంటే?: చంద్రబాబు వల్లే ఓడిపోయామని ఆగ్రహంన్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు పలు సూచనలు చేశారు. పార్టీని… Read More
వైసీపీలోకి ఆమంచి, రంగంలోకి దిగిన చంద్రబాబు!: ఫలించని మంత్రి బుజ్జగింపులుచీరాల: ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత శిద్ధా రాఘవ రావు మంగళవారం చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో స్వత… Read More
జయరాం హత్య కేసులో ట్విస్ట్: శిఖాచౌదరి పాత్ర.. జూబ్లీహిల్స్ పోలీస్లు మళ్లీ దర్యాఫ్తు చేస్తారా?హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరికి ఎలాంటి సంబంధం లేదని ప్రా… Read More
0 comments:
Post a Comment