హావేరి (కర్ణాటక): 2019 లోక్ సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించకుంటే తాను ఇంటిలో అడుగుపెట్టనని, కనీసం ఇంటి గురించి ఆలోచించనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప శపథం చేశారు. ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ రావాలని లక్షంగా పెట్టుకున్నామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు. హావేరీలో ప్రధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nwbvxn
నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, అదే మా లక్షం, మాజీ సీఎం శపథం, ఇల్లు వద్ద, 22 సీట్ల కైవసం !
Related Posts:
Surya Grahan 2021: ఇంకొద్ది రోజుల్లోనే: రింగ్ ఆఫ్ ఫైర్: భారత్లో కనిపిస్తుందా?న్యూఢిల్లీ: అంతు చిక్కని, అంతే లేని అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ముగిసిన రెండో వారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ… Read More
నాలుగు రోజుల్లో ఆనందయ్యమందు- కృష్ణపట్నం పోర్టుకు మారిన తయారీ వేదికనెల్లూరులో ఆనందయ్య కరోనా మందు తయారీ భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. నిన్న ప్రారంభమైన మందు తయారీని కృష్ణపట్నం గ్రామం నుంచి కృష్ణపట్నం పోర్టుకు మార్చారు. … Read More
Telangana Formation Day 2021: యంగెస్ట్ స్టేట్కు ఏడేళ్లు: జాతీయ పతాక రెపరెపలుహైదరాబాద్: తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించి ఇవ్వాళ్లితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో ఏట అడుగు పెట్టింది. దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాలు, బలిదానా… Read More
కేంద్రంపై సీఎంల పోరు బాట- మూడు రోజుల్లో ముగ్గురు- మోడీ సర్కార్పై విమర్శలుసమాఖ్య విధానం కొనసాగుతున్న మన దేశంలో తొలిసారిగా కేంద్రం తీరుపై రాష్ట్రాలు ఒక్కొక్కటిగా గళం విప్పుతున్నాయి. కరోనా సాయం విషయంలో మొదలైన ఈ పోరు వ్యాక్సిన్… Read More
Illegal affair: రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, భర్తను చంపేసి కిచెన్ లో పాతిపెట్టి టైల్స్ వేసి!ముంబాయి/చెన్నై: యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ చేసిన పనికి భర్త కుటుంబ సభ్యులతో పాటు కాలనీలో ఉంటున్న వాళ్లు, పోలీసులు షాక్ కు గురైనార… Read More
0 comments:
Post a Comment