ఢిల్లీ : పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. అసంఘటిత రంగ కార్మికులకు పింఛను పథకం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 10 కోట్ల మందికి లబ్ధి చేకూరబోతుందని చెప్పిన కేంద్రం.. ఆ మేరకు 500 కోట్ల రూపాయలను కేటాయించింది. 60 ఏళ్లు నిండిన కార్మికులకు ప్రతినెలా 3 వేల రూపాయలు ఇవ్వాలనేది ఆ స్కీమ్ ఉద్దేశం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MZkHdE
పింఛను పథకం వచ్చేస్తోంది.. 15 నుంచే అప్లికేషన్లు..!
Related Posts:
నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాం, కాపాడుకునేందుకు ఏమైనా చేసుకో: కేజ్రీవాల్ ఆఫీస్కు బెదిరింపు మెయిల్న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురుకు సెక్యూరిటీని కల్పించారు. ఈ మెయిల్ ద్వారా ఆమెను కిడ్నాప్ చేస్తామని బె… Read More
మకర సంక్రాంతి 14న కదా, మరి 15న ఎందుకు చేస్తున్నాం: శాస్త్రం ఏమి చెబుతోంది ?ఖగోళ పరంగా మకర సంక్రాతి అనేది ప్రకృతి పండగ. సూర్యుడు ప్రచండ తేజోవంతుడైన తన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక క్రాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో క… Read More
రేపే భోగి పండుగ, విశిష్టత ఇదీ: అన్ని పండుగలకు, సంక్రాంతికి తేడా ఇదేమనము సహజంగా పండగలన్ని చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకొవడం జరుగుతాయి. కాని సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జ… Read More
హిందువులు ముస్లింల మధ్య చిచ్చుపెట్టే రాజకీయానేతలను ఏం చేయాలో చెప్పిన మంత్రిహిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయనాయకులను మంటల్లోకి వేసి కాల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుహెల్దేవ్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక… Read More
ప్రయాగ్రాజ్ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదంప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దిగంబర్ అఖాడా ప్రాంతంలో వంటగ్యాస్… Read More
0 comments:
Post a Comment