Monday, February 11, 2019

పింఛను పథకం వచ్చేస్తోంది.. 15 నుంచే అప్లికేషన్లు..!

ఢిల్లీ : పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. అసంఘటిత రంగ కార్మికులకు పింఛను పథకం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 10 కోట్ల మందికి లబ్ధి చేకూరబోతుందని చెప్పిన కేంద్రం.. ఆ మేరకు 500 కోట్ల రూపాయలను కేటాయించింది. 60 ఏళ్లు నిండిన కార్మికులకు ప్రతినెలా 3 వేల రూపాయలు ఇవ్వాలనేది ఆ స్కీమ్ ఉద్దేశం.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MZkHdE

Related Posts:

0 comments:

Post a Comment