విజయవాడ/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం పదిన్నర గంటల సమయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గుంటూరుకు బయలుదేరారు. విమానం నుంచి భారీ సూట్కేసులను దింపారు. వాటిని సిబ్బంది తరలించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను గుంటూరు నుంచి ప్రారంభిస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GkknW9
భారీ సూట్కేసులతో ఏపీలో అడుగిడిన మోడీ, రెచ్చిపోయిన టీడీపీ: 'జగనే కాదు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు'
Related Posts:
కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు....కేంద్రమంత్రి,రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రాందాస్ అథవాలే గురువారం సినీ నటి కంగనా రనౌత్ను ముంబైలోని ఆమె నివాసంలో కలిశారు. ఇటీవలి పరిణామాలపై అథవాలే… Read More
కంగనా ఇష్యూలో భారీ ట్విస్ట్: ఆ బిల్డింగ్ శరద్ పవార్దేనన్న నటి - ఎన్సీపీ చీఫ్ ఖండన - పరిహారం?మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య కొనసాగుతోన్న వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారుల… Read More
కొడాలి నాని బాతుబచ్చా అన్నట్లేగా - జగన్ భార్యను వంశీ ఏమన్నాడో గుర్తులేదా?: దివ్వవాణి ఫైర్ఏపీలో మూడు రాజధానుల అంశంపై రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తప్పుపడుతూ.. అమరావతి… Read More
జగన్ సర్కారు కీలక నిర్ణయం: అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశంఅమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై సీబ… Read More
చేతనైతే చెప్పండి.. హీరోగిరీ చేయొద్దు: అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే.. అధికార పక్షం సభ్యులు కౌంటర్ల… Read More
0 comments:
Post a Comment