హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయనాయకులను మంటల్లోకి వేసి కాల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుహెల్దేవ్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓపీ రాజ్భర్. హిందువులు ముస్లింల మధ్య చెలరేగిన అల్లర్లలో ఎవరైనా రాజకీయనాయకుడు మృతి చెందారా అని ప్రశ్నించారు. మతంపై రాజకీయం చేసి హింసను ఊతమిచ్చే రాజకీయనాయకులను మంటల్లో వేసి కాల్చి చంపాలని తీవ్ర
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M8ni4x
హిందువులు ముస్లింల మధ్య చిచ్చుపెట్టే రాజకీయానేతలను ఏం చేయాలో చెప్పిన మంత్రి
Related Posts:
విద్యా శాఖామంత్రి ఓ దౌర్భాగ్యుడు..విద్యార్థుల ఉసురు తగిలి నాశనం అవుతావ్...కోమటి రెడ్డి తిట్ల దండకంతెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల బాధ్యత ప్రభుత్వానిదే అని కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫైర్ అయ్యారు… Read More
సీఎం ఆదేశించినా..సీఎస్ అమలు చేస్తారా: తారా స్థాయికి ప్రచ్ఛన్న యుద్దం: ఇక..తేల్చేస్తారా..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇక వెనక్కు తగ్గేదే లేదంటున్నారు. ఏది ఏమైనా ముందకే వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం ఓ కీలక సమావేశాని… Read More
ట్రబుల్ షూటర్ తో విభేదాలు లేవు, ఇద్దరూ కాంగ్రెస్: ఆయనతో పని చేస్తున్నా, మంత్రి జారకిహోళి !బెంగళూరు: ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు… Read More
నగర శివార్లలో ప్రమాద ఘంటికలు..! ఎంజాయ్ విత్ గంజాయి అంటున్న యూత్..!!యాదాద్రి/హైదరాబాద్ : యువతను లక్ష్యంగా చేసుకొని అక్రమార్కులు గంజాయి దందాకు తెరలేపారు. ఒకప్పుడు పచ్చని పంటలు, ద్రాక్ష, మామిడి తోటలు, పాడిపంటలతో ఉన్న శివ… Read More
హోంగార్డుల కళ్లల్లో ఆనందం నింపిన ప్రభుత్వం..! 1న కానిస్టేబుళ్లతో పాటే జీతాలు..!!హైదరాబాద్ : కానిస్టేబుళ్ల కళ్లతో ఆనందం తొనికిసలాడింది. జీతం పెరగడమే కాకుండా ప్రతినెల ఒకటో తేదీన జీతం అందుకునే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పింది. పో… Read More
0 comments:
Post a Comment