హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయనాయకులను మంటల్లోకి వేసి కాల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుహెల్దేవ్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓపీ రాజ్భర్. హిందువులు ముస్లింల మధ్య చెలరేగిన అల్లర్లలో ఎవరైనా రాజకీయనాయకుడు మృతి చెందారా అని ప్రశ్నించారు. మతంపై రాజకీయం చేసి హింసను ఊతమిచ్చే రాజకీయనాయకులను మంటల్లో వేసి కాల్చి చంపాలని తీవ్ర
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M8ni4x
హిందువులు ముస్లింల మధ్య చిచ్చుపెట్టే రాజకీయానేతలను ఏం చేయాలో చెప్పిన మంత్రి
Related Posts:
లాయర్ దంపతుల హత్యలో తెర పైకి మరో పేరు.. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు మేనల్లుడు 'బిట్టు శ్రీను'...పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగిన లాయర్ దంపతుల హత్య కేసులో మరో కొత్త పేరు తెర పైకి వచ్చింది. ఈ కేసులో ఏ-1 నిందితుడు కుంట శ్రీనుకు కారు… Read More
స్టార్ ట్రెక్ మూవీ చూసి ఆస్ట్రోనాట్గా: నాసా మార్స్ మిషన్ను నడిపించిన భారత సంతతి మహిళవాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మార్స్ మిషన్ విజయవంతంమైంది. ఏడు నెలల కిందట ప్రయోగించిన ఆస్ట్రోబయాల… Read More
విషాదం : చలసాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మహత్య... సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని...ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి(ఫిబ్రవరి 18) ఆమె భర్త ఇంటికి చేరుకునేసరి… Read More
మీకు తెలుసా అన్నదానం విశిష్టత గురించిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కరోనా నిబంధనలు గాలికి: ఘనంగా బర్త్ డే వేడుకలు, మహమ్మారి బారిన మంత్రి జయంత్ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతుంటే.. మహారాష్ట్రలో మాత్రం పెరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడి ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా నిబంధ… Read More
0 comments:
Post a Comment