హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మూల్యాకనం నుంచి ఫలితాల వెల్లడి వరకు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన నవ్య ఉదంతం ఇదే విషయాన్ని రుజువుచేస్తోంది. ఇంటర్ బోర్డు ఎంత మంది విద్యార్థులను జీవితాలను ఆగం చేసిందోనన్న ప్రశ్న లేవనెత్తుతోంది. పరీక్షల్లో ఫెయిలైతే ఓడినట్లు కాదు.. గుండె తరుక్కుపోతోంది : హరీశ్ రావు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iy3KaI
Monday, April 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment