Monday, April 22, 2019

ఈస్టర్ నాడు టెర్రర్: 8 చోట్ల మహోగ్రదాడులు: 207 మంది మృతి: వణికిన శ్రీలంక

కొలంబో: ఈస్టర్ సండే. క్రైస్తవ సామాజిక వర్గానికి పవిత్రమైన రోజు. సమస్త మానవాళికి అహింసను ప్రబోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతాడని భావించే సుదినం. అలాంటి రోజు..లంకేయులకు పీడకలను మిగిల్చింది. దశాబ్దాల పాటు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) పోరాటాలను చవి చూసిన తరువాత.. దాదాపు పదేళ్ల నుంచీ ప్రశాంత జీవనాన్ని గడుపుతున్న లంకేయులకు ఉగ్రవాదాన్ని పరిచయం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XuFFF9

Related Posts:

0 comments:

Post a Comment