శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఇంటర్వ్యూలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు, చంద్రబాబు పాలన తదితర అంశాలపై స్పందించారు. అసెంబ్లీలో తమను మాట్లాడనీయడం లేదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, కాబట్టి పాదయాత్ర ద్వారా జనాలకు చెబుతున్నానని అన్నారు. తన మేనిఫెస్టో మహా అయితే రెండు పేజీలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C3HeRf
రైతు బంధు కేసీఆర్ కంటే ముందే చెప్పా: పవన్ కళ్యాణ్తో పొత్తు-విశాఖలో దాడిపై జగన్ కీలక వ్యాఖ్యలు
Related Posts:
కరోనా వైరస్ : ఇదీ ఏపీలో పరిస్థితి.. సీఎం జగన్ కీలక సూచనలు..ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 40కి చేరడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా నమోదైన కేసుల వివరాలు.. నియంత్రణ చర్యల… Read More
లాక్డౌన్: మందుబాబులకు గుడ్న్యూస్.. అంటూ అతిగా ఫేకిన సన్నీ.. ఎలా దొరికిపోయాడంటే..ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి కావడంతో మద్యం అమ్మకాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వచ్చాయి. కానీ కరోనా విలయం కారణంగా సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించడంతో గల్లీలో … Read More
కరోనా సోకకుండా ఉండటానికి ఆ వంటింటి చిట్కా పని చేయదట: నమ్మొద్దంటోన్న నిపుణులు..!బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి చైనాకు చెందిన ఓ వైద్యశాస్త్ర నిపుణుడు వంటింటి చిట్కాను చెప్పారు. సాధారణంగా జలుబు బార… Read More
corona: కేసీఆర్ సంచలనం: సీఎం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు జీతాల్లో భారీ కోత, ఎంతంటే?హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం సమీ… Read More
Corona:‘లిమిటెడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్’పై కేంద్రం స్పష్టతన్యూఢిల్లీ: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై కేంద్రం స్పందించింది. కరోనావైరస్ ప్రభావం స్థానిక వ్యాప్తి(లోకల్ స్టేజ్)లోన… Read More
0 comments:
Post a Comment