Monday, January 14, 2019

టోల్ గేట్ల లొల్లి.. ప్రభుత్వాలు వద్దన్నా \"పైసా వసూల్\"

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 13, 16 తేదీల్లో టోల్ ఛార్జీలు ఉండబోవని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే టోల్ ప్లాజాల నిర్వాహకులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. కేంద్రం ఆదేశాలు పరిగణనలోకి తీసుకుంటాము గానీ రాష్ట్ర ప్రభుత్వాల జోక్యమేంటి అన్నట్లుగా ప్రవర్తించారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని టోల్ గేట్ల దగ్గర ఉద్రిక్త

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fvs1Md

Related Posts:

0 comments:

Post a Comment