సినిమాల్లోనే కాదు..రాజకీయాల్లోనూ విలక్షణంగా వ్యవహరించే మోహన్ బాబు తాజా రాజకీయాల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా పని చేసారు. అయితే, తరువాతి కాలంలో చంద్రబాబుతో విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. జగన్ కు మద్దతుగా ప్రచారం చేసారు. మంగళగిరిలో లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచార సభల్లో పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VXaJ4N
హెరిటేజ్ ఫుడ్స్ నాదే -జగన్ సీఎం కావాలనుకున్నా..కానీ : చంద్రబాబు అలా మోసం చేసి-మోహన్ బాబు ...!!
Related Posts:
5న అయోధ్యకు మోదీ వెంట అద్వానీ.. బాబ్రీ మసీదు కేసులో 24న విచారణ..ప్రఖ్యాత అయోధ్య నగరంలో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఆగస్టు 5న రామజన్మభూమి వద్ద భూమిపూజతో పనులు ప్రారంభించనున్నట్ల… Read More
మమతా బెనర్జీ కీలక నిర్ణయం- ఇక వారానికి రెండు రోజులు లాక్ డౌన్...పశ్చిమబెంగాల్లో కరోనా వ్యాప్తి విస్తృతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వ్యాప్తి దాటి సామాజిక వ్యాప్తి కూడా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో … Read More
కరోనావైరస్: చైనాలో ఆరు నెలల తర్వాత మళ్లీ తెరుచుకుంటున్న సినిమా హాళ్లు.. పాటించాల్సిన నియమ, నిబంధనలు ఇవీ..చైనాలో కరోనావైరస్ మహహ్మారిని నియంత్రించటం కోసం ఆరు నెలలుగా మూసివేసిన సినిమా హాళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. తక్కువ ముప్పు ఉన్న ప్రాంతంలోని సినిమా థియే… Read More
వైసీపీ యువనేత బర్త్ డే వేడుకతో 45 మందికి కరోనా పాజిటివ్, సామాన్యులకే నిబంధనలా, లోకేశ్ ఫైర్వైసీపీ యువనేత బర్త్ డే పార్టీలో కరోనా కలకలం రేగింది. 45 మందికి పాజిటివ్ రావడంతో హై టెన్షన్ నెలకొంది. మరికొందరీ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో అధికార… Read More
ఏపీలో కరోనా కల్లోలం: వారంలో 20 వేల పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా కేసుల్లో ఐదో స్థానం..ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు 5 వేల 41 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మహారాష్ట్ర, … Read More
0 comments:
Post a Comment