Monday, January 21, 2019

ఆ విషయంలో నేను ఫెయిలయ్యానన్న కేసీఆర్, గుర్తు చేసినందుకు రాజాసింగ్‌కు థ్యాంక్స్

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం థ్యాంక్స్ చెప్పారు. తాను ఫెయిలయ్యానని, తనకు ఈ విషయం గుర్తు చేసినందుకు రాజాసింగ్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. వంటేరు చాలా ఓపెన్ గురూ.. టీఆర్ఎస్‌లో ఎందుకు చేరుతున్నాడో దాచుకోకుండా చెప్పేశారు గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RCPkLo

Related Posts:

0 comments:

Post a Comment