హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కఠినంగా మారినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమిష్టిగా సమిక్షించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా పరస్పర ఆరోపణలు చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నారు ముఖ్యనేతలు. ఒక వేళ పార్టీ ఓటమికి ఒకరినో, ఇద్దరినో కారణంగా చూపిస్తూ బహిరంగ విమర్శలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VBO2yx
నోరు జారితే కొరడా ఝుళిపిస్తాం..! కాంగ్రెస్ నేతలపై టీపిసిసి గరంగరం..!!
Related Posts:
హైదరాబాద్లో వర్ష బీభత్సం.. జగిత్యాలలో కూడాహైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. నగరంలోని పలు ప్… Read More
వారఫలితాలు తేదీ 2 జూలై శుక్రవారం నుండి 8 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు, స్వాధీనందేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన హైదరాబాద్తో లింక్ ఉంటుంది. బీహర్ దర్బంగా రైల్వేస్టేషన్ బాంబు ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. అయితే హైదరాబాద్లో ములాలు కని… Read More
5 రోజులే ఆన్ లైన్ క్లాసులు, 3 నుంచి డిగ్రీ వరకు, టీ శాట్లో బోధనతెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు తెరవకపోతే బెటర్ అని భావించిం… Read More
ఎంసెట్ దరఖాస్తు మరోసారి పొడగింపు, విద్యార్థుల వినతి మేరకే: కన్వీనర్ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా కొందరు దరఖాస్తు చేయాల్సి ఉంది. తమకు గడువు కావాలని కోరగా.. కన్వీనర్ అంగీకరించారు… Read More
0 comments:
Post a Comment