Wednesday, January 9, 2019

నోరు జారితే కొర‌డా ఝుళిపిస్తాం..! కాంగ్రెస్ నేత‌ల‌పై టీపిసిసి గ‌రంగ‌రం..!!

హైద‌రాబాద్ : తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ క‌ఠినంగా మారిన‌ట్టు తెలుస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను స‌మిష్టిగా స‌మిక్షించుకోవాలి త‌ప్ప వ్య‌క్తిగ‌తంగా ప‌రస్ప‌ర ఆరోప‌ణ‌లు చేసుకోకూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేస్తున్నారు ముఖ్య‌నేత‌లు. ఒక వేళ పార్టీ ఓట‌మికి ఒక‌రినో, ఇద్ద‌రినో కార‌ణంగా చూపిస్తూ బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తే స‌హించేది లేద‌ని ఆ పార్టీ ముఖ్య నేత‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VBO2yx

Related Posts:

0 comments:

Post a Comment