ఆంధ్రప్రదేశ్..తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిం చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో..దీని పై ఇరు రాష్ట్రాల సీఈవోలు ఈసీతో సంప్రదింపులు జరిపిన తరువాత ఈ నిర్ణయం తీ సుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకే సారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NefJKd
రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ : డబుల్ ఓటింగ్ కు అడ్డుకట్ట...!
Related Posts:
ఆకలి బాధలు.. ఇదీ సెక్స్ వర్కర్స్ ఆవేదన.. ఢిల్లీ నుంచి 3వేల మంది స్వస్థలాలకు..కరోనా లాక్ డౌన్ కారణంగా పేద,దిగువ మధ్య తరగతి జీవుల బతుకులు చితికిపోయాయి. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు ఉద్యోగ,ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేక… Read More
ప్రగతి భవన్ ఎదుట కలకలం.. పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోల… Read More
కరోనా వార్: చైనా రాయబారి డెత్ మిస్టరీ.. అమెరికాపై అనుమాం.. చైనా ఫైర్.. ఇక దాడులు తప్పవంటూ..కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య తలెత్తిన విభేధాలు తారా స్థాయికి చేరినవేళ.. ఇజ్రాయెల్లో చైనీస్ రాయబారి అనుమానాస్పద మృతి ప్రపంచ రాజకీయాలను … Read More
బలంగా వీచిన ఈదురు గాలులు: కొట్టుకుపోయిన బస్సు(వీడియో)ఖమ్మం: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వ… Read More
హైదరాబాద్ బ్యాంకులో కరోనా కలకలం.. 11 మంది క్వారెంటైన్కు తరలింపు..హైదరాబాద్లో కరోనా వ్యాప్తి ఆగట్లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వైరస్ బ్యాంకులను కూడా తాకింది. పురానా పూల… Read More
0 comments:
Post a Comment