ఆంధ్రప్రదేశ్..తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిం చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో..దీని పై ఇరు రాష్ట్రాల సీఈవోలు ఈసీతో సంప్రదింపులు జరిపిన తరువాత ఈ నిర్ణయం తీ సుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకే సారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NefJKd
రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ : డబుల్ ఓటింగ్ కు అడ్డుకట్ట...!
Related Posts:
మేమంతా కలిసే ఉన్నాము... పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై శివసేన క్లారిటిమహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుత… Read More
బంగారు గుడ్డు పెట్టే బాతును చంపేశారు: రూ.2 లక్షల కోట్లు వచ్చేవి, అమరావతిపై చంద్రబాబు..వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ విధానాలనే విమర్శించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం… Read More
భారీ షాక్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దున్యూఢిల్లీ: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు భారత పౌరసత్వం విషయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. ఆయన పౌరస… Read More
శివసేనతో దోస్తీకి సోనియా గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ ఏర్పాటుపై విడివిడి సమావేశాలుమహారాష్ట్రాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో… Read More
తల్లిరూప రాక్షసి.. కన్నకూతురినే... కిరోసిన్ పోసి... ఆస్పత్రిలోనవమాసాలు మోసిన తల్లికి కులపిచ్చి పట్టుకుంది. పేగు తెంచుకొని పుట్టిన తన రక్తాన్ని కూడా కాదనుకుంది. కులం పేరు చెప్పి దారుణానికి ఒడిగట్టింది. తన బిడ్డ అన… Read More
0 comments:
Post a Comment