లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి అయిదు కాదు, పది కాదు ఏకంగా 44 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడురోజుల వ్యవధిలో 44 మంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SmKAK9
నాటుసారా కాటు: 72 గంటల్లో 44 మంది మృత్యువాత
Related Posts:
భార్యకు ఉగ్రవాది ముద్రవేసిన ఘనుడు.. ఏకంగా ఎయిర్పోర్ట్ సిబ్బందికే ఫోన్ చేసి... ఎందుకంటే..న్యూఢిల్లీ : వాళ్లిద్దరూ ప్రేమించారు.. పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ అతని భార్య విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైంది. భర్తను వదిలి ఉద్యోగం కోసం వెళ్తా… Read More
హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలు ఈ యేడు పెద్ద టాస్క్.. సమాయత్తమవుతున్న పోలీసులు.. ఫైనల్ టచ్ లో ఖైరతాబాద్ గణేహైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు గర్వంగా చెప్పుకునే ఖైరాతాబాద్ గణేష్ పర్విదినానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దే్శంలోనే అత్యంత ఎత్తైన వినాయకు… Read More
ప్రధాని, సీఎం, ఆర్ఎస్ఎస్ ను కించపరిచి సోషల్ మీడియాలో పోస్టు, ప్రభుత్వ ఉద్యోగి !బెంగళూరు: సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఆర్ఎస్ఎస్ ను కించపరిచి పోస్టులు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగిని పోలీసు… Read More
మాలోకానిది మామూలు బ్రెయిన్ కాదు :దేవుడు రాసిన అసలు స్క్రిప్ట్ : సాయిరెడ్డి సెటైర్లు..!!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..మాజీ మంత్రి లోకేశ్ పైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా తనదైన శైలిలో చంద్రబ… Read More
దేశభక్తులు..! టీచర్లంతా పరుగో పరుగు.. చిన్నారులు మాత్రం ఇంచుకూడా కదల్లేదు..!!(వీడియో)మంగళూరు : పిల్లలు కల్లకపటం లేని వారు. కల్మషం లేని మనసు. పాలలాంటి స్వచ్ఛంగా ఉంటారు. అంతేకాదు వారిలో దేశభక్తి కూడా మెండు. యువత కంటే పిల్లల్లోనూ దేశం పట్… Read More
0 comments:
Post a Comment