విజయవాడ/ హైదరాబాద్ : గుణదల మేరీ మాత ఉత్సవాలు నేడు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావుతో పాటు పలువురు చర్చి ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను లాంఛనంగలా ప్రారంభించారు. శనివారం జరిగిన ప్రార్థనల్లో వందలాది మంది పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమిష్టి దివ్యబలి పూజ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SsvcfC
Sunday, February 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment