ముఖ్యమంత్రి తనయుడు..మంత్రి నారా లోకేష్ సభ నవ్వులపాయింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహప్రవేశాలను నిర్వహించింది. తిరుతిలో జరిగిన సభలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆ సభ కోసం నిర్వాహ కులు విస్తృత ఏర్పాట్లు చేసారు. అయితే, అంతలో ఓ విషయం బటయ పడింది. అంతే..టిడిపి నేతలు గగ్గోలు పెట్టారు . వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DolksT
లోకేష్ సభలో రావాలి జగన్-కావాలి జగన్ : టిడిపి నేతల్లో కలవరం : వెంటనే దిద్దుబాటు..!
Related Posts:
జో బిడెన్ టీమ్లో కన్నడిగ: కీలక బాధ్యతలు అప్పగింత: ప్రథమ మహిళ డైరెక్టర్గావాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ టీమ్లో చేరుతోన్న ప్రవాస భారతీయుల సంఖ్య ఒక్కటొక్కటిగా పెరుగుతోంది. ఇదివరకే కోవిడ్ టాస్క్ఫోర్స్లో వారు… Read More
నివర్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా: పోటెత్తుతోన్న సముద్రం: తీరం దాటేటప్పుడు ప్రళయమే?చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు, పుదుచ్చేరి అల్లకల్లోలంగా తయారయ్యాయి. సముద్ర తీరం పోటెత్తుతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్… Read More
కరోనా వైరస్ ను గుర్తించటంలో శునకాల సాయం: అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలుకరోనా మహమ్మారి నియంత్రించడం కోసం ప్రపంచం చేయని ప్రయత్నాలు లేవు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు చర్యలు తీసుకుంట… Read More
ఏపీపైనా నివర్ తుపాను ప్రభావం- భయంభయంగా నెల్లూరు- స్కూళ్లకు సెలవులుతమిళనాడు, పుదుచ్చేరి మధ్య కేంద్రీకృతమైన నివర్ తుపాను ఇవాళ తీరం దాటబోతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తుపాను ప్రభావం వీటికి … Read More
Sabarimala:అయప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతాం, సీఎం ఆలోచిస్తున్నారు, కేరళ మంత్రి సురేంద్రన్ క్లారిటీశబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పశ్చిమ కనుమల్లోని పావన పంపా నదీ తీరాన శబరిగిరుల్లో కొల… Read More
0 comments:
Post a Comment