అలీఘడ్ : పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు యోగా గురువు బాబా రామ్ దేవ్. జనాభాను అదుపు చేయాలంటే కఠిన నిబంధనలు తప్పనిసరి చేయాలని వ్యాఖ్యానించారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది ఉన్నవారికి ఓటు హక్కు రద్దు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ లో పతంజలి స్టోర్స్ ప్రారంభించిన బాబా రామ్ దేవ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RaOKiS
ఓటు హక్కు రద్దు..! జనాభా అదుపు కోసం బాబా రామ్ దేవ్ కొత్త సూత్రం..!
Related Posts:
సీఎం జగన్ కు పీపీఏ షాక్: పోలవరం గుత్తేదారు పనితీరు బాగుంది..రివర్స్ టెండరింగ్ సరికాదు..!!ముఖ్యమంత్రి జగన్ కు పోలవరం ప్రాజెక్టు అధారిటీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న నవయుగ సంస్థకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్ టెండ… Read More
వైరల్: ఈ పాము ఏం మింగిందో తెలుసా... వీడియో చూస్తే కడుపులో తిప్పేస్తుందిపెన్సిల్వేనియా: సాధారణంగా పాములకు ఆకలివేస్తే వేటకు వెళుతుంది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగే ఏ కప్పనో, ఎలుకనో లేక కోడిపిల్లలనో చటుక్కున నోటితో కర్చ… Read More
ఏపి లో యువతకు పెద్ద ఎత్తున చేయూత..! సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్న యూత్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. పాద యాత్రలో ఇచ్చిన హామీలే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన… Read More
జల ప్రవాహాం వద్దకు జన ప్రవాహం..! ప్రాజెక్టుల్లో నీటిని చూసేందకు పోటెత్తుతున్న జనాలు..!!శ్రీశైలం/హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. గత వారంలో కురిసి వర్షాల వల్ల, చుట్టు పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప… Read More
జనసేన ఎమ్మెల్యే కేసులో పోలీసులకు షాక్: బెయిల్ ఇవ్వాలని ఆదేశించిన కోర్ట్..!!కాకినాడ: జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ అరెస్టు వ్యవహారం సుఖాంతమైంది. మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఆయనను పోలీసులు స్థానిక న… Read More
0 comments:
Post a Comment