Thursday, February 20, 2020

హరహర మహా దేవ ... శివరాత్రికి ముస్తాబవుతున్న శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లా

మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శివాలయాలు శివనామస్మరణతో మారుమోగనున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. హన్మకొండలోని రుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాలగుడి, రామప్ప , కటాక్షపురంలో శివకేశవాలయాలు,కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, మెట్టు గుట్ట రామ లింగేశ్వర ఆలయం , పద్మాక్షి వద్ద ఉన్న సిద్దేశ్వరాలయం అన్నీ శివరాత్రి సందర్భంగా శోభాయమానంగా ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32nOe8F

Related Posts:

0 comments:

Post a Comment