మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శివాలయాలు శివనామస్మరణతో మారుమోగనున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. హన్మకొండలోని రుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాలగుడి, రామప్ప , కటాక్షపురంలో శివకేశవాలయాలు,కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, మెట్టు గుట్ట రామ లింగేశ్వర ఆలయం , పద్మాక్షి వద్ద ఉన్న సిద్దేశ్వరాలయం అన్నీ శివరాత్రి సందర్భంగా శోభాయమానంగా ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32nOe8F
Thursday, February 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment