Thursday, February 20, 2020

అయోధ్యలో హనుమంతుడి విగ్రహాం నెలకొల్పండి, సుందరకాండ పారాయణంతో ఆశీస్సులు: ఆప్ ఎమ్మెల్యే

అయోధ్యలో రామమందిరం నిర్మించే పరిసరాల్లో భారీ హనుమంతుడి విగ్రహాం ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ కోరారు. రామాలయం నిర్మించే సమయంలో తప్పకుండా హనుమంతుడి విగ్రహాం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు. అంతేకాదు ఇప్పటికే అయోధ్యలో రామాలయం ఉంది కదా..? మళ్లీ ఎందుకు నిర్మించడం అని నోటిదురుసు ప్రదర్శించారు. రామాలయానికి బదులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32fv30l

0 comments:

Post a Comment