ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెడకు మరో వివాదం చుట్టుకుంది. ప్రధాని మోడీ.. మహిళను అడ్డం పెట్టుకుని రక్షించుకుంటున్నారన్న రాహుల్ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఈమేరకు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. రఫేల్ ఒప్పందంపై పార్లమెంటులో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ మోడీపై సెటైర్లు వేశారు రాహుల్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QzHgFR
మహిళను అడ్డం పెట్టుకుని..! రాహుల్ వ్యాఖ్యలపై దుమారం.. నోటీసులు
Related Posts:
బీజేపీ, శివసేన మధ్య కుదరనున్న పొత్తు ..? ప్రకటనే తరువాయి .. సీఎం అభ్యర్థిత్వంపైనే పీఠముడిన్యూఢిల్లీ : ఒకేగూటి పక్షులు బీజేపీ, శివసేన మళ్లీ ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది. గత 22 ఏళ్లుగా కలిసి ఎన్నికల్లో పోటీచేసినా .. ఈ రెండు పార్టీలు .. 2014… Read More
కేరళలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తల దారుణ హత్య.. సీపీఎం పార్టీ పాత్ర ఉందంటున్న కాంగ్రెస్కేరళలో ఇద్దరు యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హత్య షాక్ కు గురి చేసింది. కాసరగాడ్ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తు తెలియని దుండగులు అపహర… Read More
ఖమ్మంలో \"కమ్మ\"ని పోరు..! నువ్వా నేనా అనుకుంటున్న మాజీ ఎంపీలు..!!ఖమ్మం/ హైదరాబాద్ : ఖమ్మం ఎంపీ సీటు రసకందాయంలో పడింది. స్థానికులే కాకుండా స్థానికేతరులు సైతం అక్కడి టికెట్ పై ఆశలు పెట్టుకోవడం ఒక ఎత్తైతే అక్క… Read More
సిరియా నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోండి.. లేదంటే: ట్రంప్ వార్నింగ్వాషింగ్టన్: అంతర్గత కలహాలు, దాడులతో అల్లకల్లోలానికి గురైన సిరియాకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఆ దేశ ప్రజల్ల నైతిక స్థైర్యాన… Read More
ఆపరేషన్ స్టార్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు ఖతంఢిల్లీ : న్యూటన్ మూడో సిద్ధాంతం అమలుచేసేందుకు భారత సైన్యం సిద్ధమైంది. చర్యకు ప్రతీకార్య చర్య మొదలుపెట్టింది. పుల్వామాలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన… Read More
0 comments:
Post a Comment