తెలంగాణలో అదికార గులాబీ పార్టీకి అత్యదిక మెజారిటీ వచ్చినప్పటికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేయడం మాత్రం మానడం లేదు. గులాబీ పార్టీ ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి నెల రోజులు గడుస్తున్నప్పటికి ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. అత్తెసరు సీట్లు సాధించుకుని అంతర్మదనానికి లోనౌతున్న ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VGC8Ud
తెలంగాణలో క్రిస్టమస్ ఆఫర్ మిస్ చేసుకున్న ఆ ఆమ్మెల్యేలు..! ఐనా సంక్రాంతి ఆఫర్ రెడీ..!!
Related Posts:
కూతురుని బయోకెమిస్ట్రీ చందివించాడు.. ఆ తెలివితో తండ్రినే చంపించింది...హైదరాబాద్: ఎన్నో కష్టనష్టాలకోర్చి కన్న కూతురును ఉన్నత చదువులు చదివిస్తే.. చివరకు ఆ కూతురే ఆ తండ్రి పాలిట యమపాశమైంది. పాతికేళ్లు కంటికి రెప్పలా చూసుకుం… Read More
హైదరాబాద్కు నీటి కష్టాలు.. ఆ నాలుగు రోజులు వాటర్ సప్లై బంద్..!హైదరాబాద్ : భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. ఆ నాలుగు రోజులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. 26వ తేదీ సోమవారం నుంచి 29వ తేదీ గ… Read More
ఒడి బియ్యం అంటే ఏంటీ ? ఆడపడుచుకు ఎందుకు పోస్తారు ..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి.ఈ నాడులను వెన్న… Read More
మాట్లాడే స్వేచ్ఛే లేదు: జమ్మూకాశ్మీర్ ఆంక్షలపై ఐఏఎస్ అధికారి ఆవేదన, రిజైన్తిరువనంతపురం: మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకపోతే తనకు ఈ అధికారం ఎందుకంటూ 33ఏళ్ల ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) అధికారి కన్నన్ గోపీనాథన్ తన వృత్తి… Read More
అరుణ్ జైట్లీకి నివాళి, పప్పులో కాలేసిన నేత, సీఎం కొడుకు ఎప్పుడు సీఎం అయ్యారు?బెంగళూరు: కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి నివాళి అర్పి… Read More
0 comments:
Post a Comment